Telangana Crime News
-
Telangana

హైదరాబాద్లో మహిళను వేధించిన ఐదుగురు నేపాలీ యువకులకు జైలు శిక్ష.. కఠినంగా స్పందించిన కోర్టు
హైదరాబాద్లో మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై పోలీసులు, కోర్టులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా నగరంలో ఓ మహిళను వేధించిన కేసులో ఐదుగురు నేపాలీ యువకులకు కోర్టు…
-
Telangana

వరంగల్ రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీస్ నిఘా.. అంతర్రాష్ట్ర దొంగలపై ప్రత్యేక ఆపరేషన్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న ఇండ్ల చోరీలు, చైన్ స్నాగ్ ఘటనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే…
-
Telangana

భద్రాద్రిలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. రూ.2 కోట్ల విలువైన 385 కేజీల స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక వాహన…
-
Telangana

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్.. బియ్యం లారీని అడ్డుకుని రూ.80 వేల వసూళ్లు
హైదరాబాద్లో నకిలీ పోలీసుల ముఠా బీభత్సం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులమంటూ బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని అడ్డగించి డబ్బులు…
-
Telangana

11 ఏళ్ల బాలుడిపై దారుణం.. ఆటో డ్రైవర్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్లోని రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 11 ఏళ్ల బాలుడిపై…
-
Telangana

టీ తాగుదామని కారులో తీసుకెళ్లి ఘాతుకం.. హైదరాబాద్లో బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారం
హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహాధ్యాయి అని నమ్మి కారులో వెళ్లిన ఓ బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్…
-
Telangana

నకిలీ చెక్ స్లిప్లతో రూ.43 లక్షల మసాలా మోసం.. హైదరాబాద్లో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్లో అంతర్రాష్ట్ర స్థాయిలో జరిగిన భారీ మసాలా వ్యాపార మోసం కేసును గోషామహల్ పోలీసులు ఛేదించారు. నకిలీ చెక్ డిపాజిట్ స్లిప్లు, తప్పుడు చెల్లింపు హామీలతో వ్యాపారులను…
-
Telangana

ఫంక్షన్ హాల్ వేటర్గా పని చేస్తూ చోరీలు.. రూ.30 లక్షల బంగారం, నగదుతో దొంగ అరెస్ట్
హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసులు వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ఓ హ్యాబిట్యువల్ దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు…
-
Telangana

సొంత అక్కనే కడతేర్చిన తమ్ముడు.. 2.5 ఎకరాల భూమి కోసం సూర్యాపేటలో దారుణ హత్య
ఆస్తి కోసం రక్త సంబంధాలనే మరిచిపోయే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భూమి వివాదం…









