National
-

దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. భయాలు అవసరం లేదు: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
దేశ ఆర్థిక భద్రత కోసం పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బలంగా సమర్థించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న…
-

కర్ణాటకలో ఘోర నదీ ప్రమాదం.. మస్సెల్స్ సేకరణకు వెళ్లి 11 మంది మృతి
కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నదిలో మస్సెల్స్ (నీటిలో లభించే గవ్వలు) సేకరించేందుకు వెళ్లిన పలువురు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరణాల…
-

మోదీకి నేను పెద్ద అభిమానిని.. భారత్కు అమెరికా అండగా ఉంటుంది: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. “నేను ప్రధాని మోదీకి పెద్ద అభిమానిని” అంటూ ట్రంప్…
-

భార్యను వేధించి ఆత్మహత్యకు పురికొల్పిన ప్రభుత్వ అధికారి.. కొడుకు ఫోన్లో బయటపడిన షాకింగ్ వీడియోలు
రాజస్థాన్లోని జైపూర్లో భార్యను వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పిన ప్రభుత్వ అధికారి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. యువతి మరణం తర్వాత ఆమె కుమారుడి ఫోన్లో బయటపడిన…
-

Heat Wave Effect.. మెదడు, కళ్ల ఆరో్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని వైద్యుల హెచ్చరిక
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్వేవ్ ప్రభావంపై వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కేవలం శారీరక అలసటకే కాకుండా మెదడు, కళ్ల…









