Tirupati
-

సూర్యప్రభపై సారంగపాణిగా కల్యాణ వేంకటేశ్వరుడు..
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం ఉదయం నిర్వహించిన సూర్యప్రభ…
-

Tirupati Police Alert: వైసీపీ నిరసనలకు అనుమతి లేదు..
తిరుపతి నగరంలో ప్రతిపాదిత నిరసన కార్యక్రమాలపై జిల్లా పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అలిపిరి నుంచి జూ పార్క్ వరకు ఉన్న రహదారి ప్రాంతంలో…
-

Women Safety Awareness: Y.Kota గ్రామంలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన..
మహిళల భద్రత, సాధికారత మరియు సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంపొందించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా “మీ భద్రత…
-

Narayanavanam Temple: కల్యాణ శ్రీనివాసుడికి రూ.33 లక్షల స్వర్ణాభరణాలు.. తిరుమల నుంచి ఘన కానుక
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ మరో విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది. సంప్రదాయంగా స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాల…
-

TTD Development Works: తిరుమల అభివృద్ధి పనులపై అదనపు ఈవో సమీక్ష.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్…
-

TTD Admissions 2026: 33 విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ప్రత్యేక ఏర్పాట్లు.. మెరిట్, పారదర్శకతకు ప్రాధాన్యం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో…
-

Hyderabad Himayatnagar Brahmotsavam 2026: శ్రీనివాసుని 21వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘన శ్రీకారం.. జూన్ 19 నుంచి వైభవోత్సవాలు
హైదరాబాద్ నగరంలోని హిమయత్నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న 21వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలను…
-

Tirumala Food Safety: భక్తుల ఆరోగ్య భద్రతే ప్రథమ ప్రాధాన్యం.. ఆహార పరిశుభ్రతపై టీటీడీ ప్రత్యేక శిక్షణ
తిరుమలలో భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలకు రోజూ లక్షలాది మంది భక్తులు…









