Cyber Crime
-
Telangana

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్.. బియ్యం లారీని అడ్డుకుని రూ.80 వేల వసూళ్లు
హైదరాబాద్లో నకిలీ పోలీసుల ముఠా బీభత్సం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులమంటూ బియ్యం లోడ్తో వెళ్తున్న లారీని అడ్డగించి డబ్బులు…
-
Tirupati

రేణిగుంటలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’.. గంజాయి వినియోగదారులకు ప్రత్యేక డ్రగ్ టెస్టులు
తిరుపతి జిల్లా పోలీసులు గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు “డ్రగ్స్ పై…
-
Tirupati

తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ.. రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు అప్పగింత
తిరుపతి జిల్లా పోలీసులు మరోసారి తమ పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమంలో భాగంగా 14వ దశలో సుమారు రూ.1 కోటి విలువైన 500…
-
Entertainment

ఫ్రీ మొబైల్ పార్సెల్ పేరుతో భారీ మోసం.. వ్యాపారవేత్త ఖాతాల నుంచి రూ.77 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు!
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా “ఫ్రీ మొబైల్ పార్సెల్” పేరుతో జరిగిన భారీ సైబర్ మోసం హైదరాబాద్లో కలకలం…
-
Telangana

ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం.. రూ.1.8 కోట్ల బ్యాంకు మోసం చేసిన మేనేజర్
ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ బ్యాంకు మేనేజర్ రూ.1.8 కోట్ల మేర బ్యాంకును మోసం చేసిన ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల డిపాజిట్లను అక్రమంగా మళ్లించి…




