Tirupati
-

జూన్ 5న నాగలాపురంలో శ్రీ వేద నారాయణస్వామివారి వైభవోపేత పుష్పయాగం
నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో జూన్ 5వ తేదీన దివ్య పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం…
-

వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. మే 28 నుంచి జూన్ 5 వరకు దివ్యోత్సవాలు
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.…
-

తిరుమల శ్రీవారికి సమర్పించిన వస్త్రాల ఈ-వేలం.. భక్తులకు అరుదైన అవకాశం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి, టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించాలని టీటీడీ…
-

ఒకే టికెట్పై మూడు రోజులు తిరుమల దర్శనం.. మే 21న పవిత్రోత్సవ టికెట్ల విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఒకే టికెట్పై వరుసగా మూడు రోజుల పాటు నాలుగు సార్లు శ్రీవారిని దర్శించుకునే ప్రత్యేక అవకాశం భక్తులకు…
-

82వ రోజుకు చేరిన స్విమ్స్ కార్మికుల పోరాటం.. మే 22 నుంచి నిరవధిక దీక్షలకు సిద్ధం
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి కార్మికుల పోరాటం రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన నేటికి 82వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో మే…
-

తిరుమల అలిపిరి కాలిబాటలో భారీ కొండచిలువ కలకలం.. భయాందోళనలో భక్తులు
తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అలిపిరి నడక మార్గంలో ఈ…
-

రేణిగుంటలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 2.0’.. గంజాయి వినియోగదారులకు ప్రత్యేక డ్రగ్ టెస్టులు
తిరుపతి జిల్లా పోలీసులు గంజాయి నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట పోలీసులు “డ్రగ్స్ పై…
-

తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ.. రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు అప్పగింత
తిరుపతి జిల్లా పోలీసులు మరోసారి తమ పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమంలో భాగంగా 14వ దశలో సుమారు రూ.1 కోటి విలువైన 500…
-

భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్చల్.. గంటపాటు నిలిచిపోయిన వాహనాలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల కారణంగా సుమారు గంటపాటు…
-

శెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 2,048 మందికి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
తిరుపతి జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శెట్టిపల్లి భూ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 2,048 మంది లబ్ధిదారులకు…









