Tirupati
-
మహారాష్ట్రలో విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఆలయ సమీపంలోని గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.…
