House Site Pattas
-
Tirupati
శెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 2,048 మందికి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
తిరుపతి జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శెట్టిపల్లి భూ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 2,048 మంది లబ్ధిదారులకు…
